ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె పాటలను గుర్తుచేసుకుంటూ దు:ఖసాగరంలో మునిగిపోయారు. ఇక సోమవారం ముంబైలో అంత్యక్రియలు ముగిశాయి. పెద్ద ఎత్తున అభిమానులు హాజరై నివాళులర్పించారు.