Allu Aravnd : శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గురించి ఇంట్రెస్టింగ్…
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.
టీఆర్ఎస్ నేతలు బియ్యం స్మగ్లంగ్తో కోట్లు ఆర్జిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికి దిగారు. గిరిజన యూనివర్సీటీకీ రాష్ర్ట ప్రభుత్వమే ఇప్పటివరకు స్థలం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ అండతోనే మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని అరవింద్ అన్నారు. ఎఫ్సీఐకి తెలంగాణలో పండే పంటను తక్కువగా ఇస్తూ, రీస్లైకింగ్ బియ్యం ఎక్కువగా ఇస్తూ కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని…
హైద్రాబాద్పై బీజేపీ కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కేంద్రం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తామని తెలంగాణ పసుపు రైతులను మోసం చేశారన్నారు. ఆయనకు చేతనైతే వెంటనే పసుపు బోర్డుపై కేంద్రంతో మాట్లాడి తీసుకురావాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఇష్టానుసారం మాట్లాడుతుందన్నారు. తెలంగాణ మంత్రులు ఢీల్లీకి వెళ్లిన కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్…
నిజామాబాద్ ఎంపీ ఆరవింద్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఫైర్ అయ్యారు. అవివేక ప్రకటనలు చెస్తున్న ఎంపీ అరవింద్, చిత్తశుద్ధి ఉంటె పసుపు బోర్డు కోసం ధర్నా చేస్తే తెరాస పుర్తిగా మద్దతు ఇస్తది. ఆరవింద్ తప్పుడు ఆరోపణలను ప్రజలు ఎప్పటినుంచో గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధిచెపుతారు. మాధవనగర్ రైల్వే బ్రడ్జి నిర్మాణ విషయంలొ ఆరవింద్ పొలిటికల్ జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. 2020 నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ ప్రకటనచేసిన కేంద్రం ఇప్పటివరకు బడ్జెట్ విడుదల చేయలేదు. చేతులు తక్కువ మాటలు…