ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమీక్షా సమావేశంలో వెలువడిన ప్రధానాంశాలు ఇవే.. 1. పాస్ పుస్తకాల పంపిణీకి గడువు.. రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులకు భద్రత కల్పించేలా 1.12 కోట్ల…