AP Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్తో పాటు సహా మిగిలిన నిందితులకు షాక్ తగిలింది.. నకిలీ మద్యం కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్, జోగి రాము సహా మిగిలిన నిందితులకు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, నిందితులకు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్…