Off The Record: రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని నియమించుకోవడం, వాళ్ళ సలహాల ప్రకారం ముందుకుపోవడం సక్సెస్ఫుల్ ట్రెండ్. ఆ విషయంలో ఐ ప్యాక్ తర్వాతే ఎవరైనా. 2019లో వైసీపీ, ఐ ప్యాక్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యాక సామాన్య జనంలో కూడా వ్యూహకర్తల చర్చలు జరుగుతున్నాయి. ఇక టీడీపీ చాలా కాలంగా బ్యాక్ ఎండ్లో టీమ్స్ని రన్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడిక జనసేన వంతు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇప్పటి వరకు సొంత…
Amaravati Capital Resolution: ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిని శాశ్వతంగా గుర్తించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని, మరియు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తీర్మానంలో కేంద్రాన్ని రాజధానికి చట్టబద్ధత కల్పించమని కోరుతూ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఏర్పరచడం ఈ తీర్మానం ప్రధాన…
‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం…
RK Roja: ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్మోన్ రెడ్డి మరియు ఆయన సతీమణి వైఎస్ భారతి కుటుంబ సమేతంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారని తెలిపారు. అదే సమయంలో.. సీఎం చంద్రబాబు నాయడు, పవన్ కల్యాణ్ వంటి నేతలు ప్రజలతో కలిసి…
Off The Record: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎమ్మెల్యేల్ని రకరకాల వివాదాలు వెంటాడుతున్నాయి. కానీ… ఒకాయన మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా… ఎక్కడున్నా కేరాఫ్ కాంట్రవర్శీ అవుతున్నారు. అదీ ఒకటీ రెండు కాదు. ఒకదాని వెంట ఒకటిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు వినిపిస్తూనే ఉంది. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చాలా వివాదాలు రేగాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ…
Off The Record : ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక ఎక్కువ టైం తీసుకోకుండా….త్వరగానే కోలుకుంది వైసీపీ. అంత దారుణ పరాభావం తర్వాత రెండు మూడేళ్ళపాటు అసలు రియాక్షనే ఉండబోదని అనుకున్నారు చాలా మంది. కానీ…. పార్టీ అధినాయకత్వం కోలుకోవడంతో పాటు… టాప్ టు బాటమ్ పార్టీని రీ ఛార్జ్ చేసే యాక్టివిటీని కూడా వెంటనే పెంచేసింది. దాంతో…. అన్ని ప్రాంతాల్లో క్యాడర్ యాక్టివ్ అవుతోంది. చాలా మంది నేతలు అప్పుడే 29 ఎన్నికలకు ప్లాట్ ఫామ్ సిద్ధం…
YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్…