Off The Record: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎమ్మెల్యేల్ని రకరకాల వివాదాలు వెంటాడుతున్నాయి. కానీ… ఒకాయన మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా… ఎక్కడున్నా కేరాఫ్ కాంట్రవర్శీ అవుతున్నారు. అదీ ఒకటీ రెండు కాదు. ఒకదాని వెంట ఒకటిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు వినిపిస్తూనే ఉంది. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చాలా వివాదాలు రేగాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ…
Off The Record : ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక ఎక్కువ టైం తీసుకోకుండా….త్వరగానే కోలుకుంది వైసీపీ. అంత దారుణ పరాభావం తర్వాత రెండు మూడేళ్ళపాటు అసలు రియాక్షనే ఉండబోదని అనుకున్నారు చాలా మంది. కానీ…. పార్టీ అధినాయకత్వం కోలుకోవడంతో పాటు… టాప్ టు బాటమ్ పార్టీని రీ ఛార్జ్ చేసే యాక్టివిటీని కూడా వెంటనే పెంచేసింది. దాంతో…. అన్ని ప్రాంతాల్లో క్యాడర్ యాక్టివ్ అవుతోంది. చాలా మంది నేతలు అప్పుడే 29 ఎన్నికలకు ప్లాట్ ఫామ్ సిద్ధం…
YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్…