Top Maoist Leaders Killed in Encounter: అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో PLGA మావోయిస్టు పార్టీకి చెందిన ఏడు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు వివరించినట్లుగా, వీరి తలలపై లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. మంగళవారం రోజు జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరుగురు కూడా ఈ రోజు మరణించినట్టు తెలుస్తోంది.. అయితే, మావోయిస్టు పార్టీ కేంద్ర…