టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి కుతూహలం నెలకొంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, పి. మహేశ్ బాబు (‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో, హైటెక్ యాక్షన్ సీక్వెన్స్లతో తెరకెక్కుతున్న ఈ మూవీని నవంబర్…