మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో దీపావళి సేల్ 2025ను మిస్ అయి అయినా ఏం చించించాల్సిన అవసరం లేదు. మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘రెడ్మీ’ ఫోన్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ రూ.25,000 లోపు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ దాని ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు,…