అల్లూరి ఏజెన్సీలో నిద్రిస్తున్న వ్యక్తిపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో జన్ని అప్పారావు అనే గిరిజనుడు తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి పాడేరులో చికిత్స జరుగుతోంది. శనివారం అర్ధరాత్రి చేనుకు కాపలాగా పడుకున్న సమయంలో ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Virat Kohli History: సచిన్ మరో ప్రపంచ రికార్డు బద్దలు.. ఇక…