రాజస్థాన్లో ఇంటర్నేషనల్ పుష్కర్ ఫెయిర్ జరుగుతున్నది. ఈ పుష్కర్ ఫెయిర్లో ప్రదర్శించేందుకు అనేక గుర్రాలను, మేలుజాతి పశువులను తీసుకొస్తారు. నచ్చిన వాటికి ఎంత ధర ఇచ్చైనా కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ పుష్కర్ ఫెయిర్లో పంజాబ్లోని బరిండా నుంచి అల్భక్ష్ జాటి గుర్రం సందడి చేసింది. పోడవైన కాళ్లు, బలమైన శరీరం, అందమైన రూపంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కొంతమంది కోటికి పైగా ఇస్తామని ముందుకు…