ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ప్రియతమ నాయకుడికి ప్రజలు ఊరేగించారు.. అనంతరం పాలాభిషేకం కూడా చేశారు..గతంలో ఓ నాయకుడు తమ ఊరికి రోడ్లు వేయించడం తో గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు.. ఇప్పుడు మరో నేత కు ప్రజలు నీరాజనం పలికారు.. ప్రజల అభిమానాన్ని చూసిన నేత బావోద్వేగానికి గురవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున�