Ajit Pawar Plame crash: మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అజిత్ పవార్ మరణించిన నెల రోజుల తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది.