ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ పే-డే సేల్ను ప్రారంభించింది, దేశీయ, అంతర్జాతీయ విమానాలలో డిస్కౌంట్ టిక్కెట్లను అందిస్తోంది. దేశీయ విమాన టిక్కెట్లు రూ.1,950 నుండి ప్రారంభమవుతాయి, అంతర్జాతీయ విమానాలకు రూ.5,590 నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ముఖ్యంగా తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలనుకునే, బడ్జెట్లో విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలనుకునే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఈ పేడే సేల్ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లైట్ ఫేర్…
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన పేడే సేల్ను ప్రకటించింది. ఇది ప్రయాణికులకు గొప్ప ఆఫర్ను అందిస్తుంది. ఈ స్వల్పకాలిక సేల్ దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో గణనీయమైన తగ్గింపులను అందిస్తుంది. దేశీయ విమానాలకు ఛార్జీలు కేవలం రూ. 1,200 నుండి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ టిక్కెట్లు రూ. 3,724 నుండి ప్రారంభమవుతాయి. Also Read:Hero Glamour vs Passion Plus: హీరో గ్లామర్ vs ప్యాషన్+ బైకులలో దేని ధర ఎక్కువగా తగ్గిందంటే? ఈ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభమైంది.…