Another Domestic Smartphone Brand entered the mobile market: మరో మొబైల్ మార్కెట్లోకి మరో దేశీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రియల్మీ మాజీ సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవల ‘నెక్స్ట్క్వాంటమ్’ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ నుంచి ‘ఏఐ+’ బ్రాండ్ పేరుతో నేడు రెండు స్మార్ట్ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఏఐ+ పల్స్, ఏఐ+ నోవా స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఏఐ+ పల్స్ 4జీ స్మార్ట్ఫోన్ కాగా.. నోవా 5జీ స్మార్ట్ఫోన్. ఈ స్మార్ట్ఫోన్లలో…