Jaishankar : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలపై భారత్, రష్యా మంగళవారం సంతకాలు చేశాయన్నారు.