కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను, బ్రాండ్ను సృష్టించుకున్నారు. శేష్, ఇటీవల ఒక కాలేజీ ఈవెంట్లో తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకుంటూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే అడివి శేష్ ఒక కాలేజీ వేడుకకు మరో ఇద్దరు యంగ్ హీరోలతో కలిసి వెళ్ళారట. అక్కడ పేర్లు పిలుస్తున్నప్పుడు మిగతా ఇద్దరు హీరోల పేర్లకు వచ్చిన రెస్పాన్స్, ఈలలు, కేకలతో పోలిస్తే శేష్…
ఈ శుక్రవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు పోటీపడ్డాయి. అవే కమన్ నటించిన ‘విక్రమ్’, అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్వీరాజ్’, అడవిశేష్ నటించిన ‘మేజర్’. ‘విక్రమ్’ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్, అతిథి పాత్రలో సూర్య మెరిశారు. ‘ఖైదీ’తో ఊపుమీదున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. దీంతో దీనిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాజిటీవ్ టాక్ రావటంతో తమిళనాట మంచి హిట్…