ఈ శుక్రవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు పోటీపడ్డాయి. అవే కమన్ నటించిన ‘విక్రమ్’, అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్వీరాజ్’, అడవిశేష్ నటించిన ‘మేజర్’. ‘విక్రమ్’ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్, అతిథి పాత్రలో సూర్య మెరిశారు. ‘ఖైదీ’తో ఊపుమీదున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. దీంతో దీనిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాజిటీవ్ టాక్ రావటంతో తమిళనాట మంచి హిట్…