Adilabad Crime News: కరెన్సీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తెల్ల పేపర్లను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులకు చెందిన ముఠాను ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీసు అరెస్టు చేశారు. వారిలో ఓ మహిళ కూాడా ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితల వద్ద రెండు లక్షల పదివేల నగదు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం…
కొమరంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కాగజ్నగర్ మండలం ఈస్గాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్కు చెందిన దయానంద్ కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం డ్యూటీలో ఉన్న అతడికి సడెన్గా ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తోటి సిబ్బందికి చెప్పాడు. నొప్పితో బాధపడుతున్న అతడిని తోటి సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దయానంద్…