భారత ఎన్నికల సంఘం గురువారం (అక్టోబర్ 26) నటుడు రాజ్కుమార్ రావుకు కీలక బాధ్యతను అప్పగించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రాజ్కుమార్రావును కమిషన్ జాతీయ ఐకాన్గా నియమించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున జాతీయ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్న నేషనల్ ఐకాన్లలో ఒకరిగా ప్రముఖ నటుడు రాజ్కుమార్ రావు నియమితులయ్యారు.