Central Govt: తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారా బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రం మరోసారి రైతులకు అండగా నిలిచింది. ఇటీవల, 2021-22 రబీ సీజన్, 2022-23 ఖరీఫ్ సీజన్ కోసం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా-బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.