అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, కమెడియన్ భద్రం సెకండ్ హీరోగా నటించిన సినిమా ‘రెక్కీ 360’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనేది ట్యాగ్ లైన్. దీనిని బట్టే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అర్థమైపోతోంది. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్,
Ahimsa దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ. యంగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “అహింస” అని పేరు పెట్టారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతుండగా, దగ్గుబాటి వారసుడు సెట్స్ కు రాకుండా డైరెక్టర్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడన�
ఇవాళ్టి రోజుకో ప్రత్యేకత ఉంది. 22.02.2022! ఎటు నుండి చూసిన ఒకటే!! అంతేకాదు… ఇవాళ దర్శకుడు తేజ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా డి. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ ను ప్రకటించారు. ‘అహింస’ అనే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే, తేజ పుట్టిన �
స్నోబాల్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘రెక్కీ’. ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, సెకండ్ హీరోగా భద్రమ్ నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ‘రెక్కీ’ సినిమా ఫస్ట్ లుక�