దేశంలో బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకి చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు భారత్కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు.. ఇక, గుజరాత్లో భారీ బ్యాంక్ స్కాం వెలుగు చూసిన విషయం తెలిసిందే.. ఏకంగా రూ.22,842 కోట్ల రూపాయలను.. ఏబీజీ షిప్యార్డ్ అనే కంపెనీ మోసం చేసింది.. 28 బ్యాంకులను ముంచేసింది ఆ సంస్థ… ఉద్దేశపూర్వకంగా మోసగించిన ఈ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్యార్డు, డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామితో పాటు అశ్వినీ…