Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తన స్థానాన్ని బలంగా పరిగణిస్తోంది.. పదేళ్ల ప్రవాసాన్ని ముగించుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ సలహా మేరకు హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై చర్చలు జోరందుకున్నాయి.
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల గడువు సమీపించింది. సోమవారమే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఊహించినట్టే యశ్వంత్ సిన్హాకు తన మద్దతు తెలిపింది.