కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ డీఏ (Dearness Allowance) పెంపు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చిలోనే రావాల్సి ఉన్నా, ఏప్రిల్ వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రకటన ఆలస్యమవుతోందా..? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని ఆలస్యంగా భావించలేము. డిసెంబర్ వరకు ఉన్న ద్రవ్యోల్బణం లెక్కలు (AICPI నంబర్లు) సేకరించి, వాటిని ఆర్థిక శాఖ పరిశీలించి, ఆపై క్యాబినెట్ ఆమోదం…
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నందిగామ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు. ఇవాళ ఆయన నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ, ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి తనను గెలిపించమని అభ్యర్థిస్తున్నారు.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో డియర్నెస్ అలవెన్స్ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.