ఈ మధ్య కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తున్నాయి.. మొన్నీమధ్య ముంబైలో ఓ ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ గురించి మర్చిపోకముందే ఇప్పుడు మరో కొండచిలువ కలకలం రేపుతుంది.. ఎప్పుడు జనాల రద్దీతో బిజీగా ఉన్న ఓ రెస్టారెంట్ లో ఏడు అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నారు.. ఆ భారీ పామును చూసిన జనాలకు ఊపిరి ఆగినంత పనైంది.. భారీ కొండచిలువ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆదివారం, అక్టోబర్ 8, 2023న ముంబైలోని బోరివాలిలోని…