దేశంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మత్తే ఆవహిస్తోంది. ఏపీ, తెలంగాణ అని తేడా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అవకాశాన్ని బట్టి డ్రగ్స్ దాచి పెట్టేస్తున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ డ్రగ్ దొరికిపోయింది. రూ 66 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను సీజ్ చేసింది కస్టమ్స్ బృందం. కెన్యా ప్రయాణీకుడి…