షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ, రెడ్మీ 15 సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ రెడ్మీ 15A 5G స్మార్ట్ఫోన్గా మార్కెట్లోకి ప్రవేశించనుంది. రెడ్మి 15A 5G స్మార్ట్ఫోన్ మార్చి 27న భారతదేశంలో విడుదల కానుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని షియోమి వెబ్సైట్ వెల్లడించింది. రాబోయే రెడ్మి 15A 5G స్మార్ట్ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్ప్లే ఉంటుంది. దీనికి 6300mAh బ్యాటరీ మద్దతు ఇస్తుంది. ఇది ఆక్టా-కోర్…