ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ట్యాక్స్ నోటీస్ ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్ జిల్లా దుమారియాగంజ్ తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి సుమారు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నోటీసు జారీ చేసింది. నోటీసులతో బాధితుడు ఓం ప్రకాష్ వర్మ షాక్ అయ్యాడు. రూ.6,000 సంపాదించే వ్యక్తికి కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Also Read:Ambati Rambabu: అంబటి…