హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్ లపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎచ్ న్యూ సహాయంతో 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 190 మంది రౌడీ షీటర్లకు గంజాయి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన రౌడీషీటర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యిందని వెల్లడించారు. నలుగురితోపాటు, వెస్ట్ జోన్ పరిధిలోని డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన…