కోహ్లీనే కావాలని అడిగాడు : గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు మూడు ఏళ్ళు వైట్ బల్ క్రికెట్ ఆడని అశ్విన్ ను తిరిగి ఏకంగా ప్రపంచ కప్ కు ఎలా ఎంపిక చేసారు అనేది అందరికి ప్రశ్నగా మారింది.
అయితే తాజాగా ఈ ప్రశ్న పై బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ ప్రపంచ కప్ లో జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఒత్తిడి మేరకే అశ్విన్ ను టీ20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఆ సమయంలో అశ్విన్ ను ఎంపిక చేయకుండా ఉండటానికి నాకు కూడా కారణాలు కనిపించలేదు. అతను టీం ఇండియాకు టెస్టులో అలాగే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అతను అద్భుతాలు చేస్తాడని నేను భావించాను అని గంగూలీ చెప్పారు.
Also Read
- India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్?.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే!
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
తాజావార్తలు
-
Shakti Kapoor: తన మరణవార్తలపై వస్తున్న వార్తలకు శక్తి కపూర్ పవర్ ఫుల్ కౌంటర్!
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం