LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!
- తెలుగు రాష్ట్రాలకు శుభవార్త
- విశాఖ పోర్టుకు చేరుకున్న మరో ఎల్పీజీ నౌక
- 47 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట. మరో భారీ ఎల్పీజీ గ్యాస్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ఇటీవలి కాలంలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనాన్ని అందించనుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చిన ‘పైన్ గ్యాస్’ ట్యాంకర్ సుమారు 47 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ను మోసుకొచ్చింది. ఈ భారీ నిల్వలు రాష్ట్రాల్లో పెరుగుతున్న గ్యాస్ డిమాండ్ను తీర్చడంలో కీలకంగా మారనున్నాయి. గ్యాస్ సరఫరా సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ 'నాలుగు' వికెట్ల పంజా.!
- CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
- Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
- LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్యాస్ నౌక అసలు ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ డిమాండ్ అధికంగా ఉండటం, నిల్వలు తగ్గిపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నౌకను విశాఖపట్నం పోర్టుకు మళ్లించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగదారులు, వాణిజ్య రంగానికి ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగించే అవకాశముంది.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?