Yubari Melon: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.. దీని బదులు 30తులాల బంగారం కొనుక్కోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yubari Melon: పుచ్చకాయలను తినడానికి అందరూ ఇష్టపడతారు. ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. మార్కెట్లో దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉండడానికి ఇదే కారణం. ఇది ఏప్రిల్ నుండి మే వరకు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. అప్పుడు దాని రేటు కిలో 50 నుంచి 60 రూపాయలు. ఇది ప్రపంచంలో చాలా రకాల పుచ్చకాయలను పండిస్తారు. వాటిలో ఒకటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ధర వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. ఈ ధరతో లగ్జరీ కార్లను కొనుగోలు చేయవచ్చు.
దాని పేరు యుబారి కింగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇదేనని చెబుతున్నారు. ఇది జపనీస్ మెలోన్ రకం. దీనిని జపాన్లో మాత్రమే సాగు చేస్తారు. యుబారి పుచ్చకాయను జపాన్లోని హక్కైడో ద్వీపంలో ఉన్న యుబారి నగరంలో మాత్రమే పండిస్తారు. అందుకే దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు. యుబారి నగరంలోని ఉష్ణోగ్రత ఈ పండుకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
Read Also:BRS Meeting: నేడే జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్.. పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
యుబారి నగరంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే యుబారి పండు తియ్యగా, రుచిగా ఉంటుందని చెబుతారు. యుబారి కింగ్ అతిపెద్ద విశేషం ఏంటంటే.. అది మార్కెట్లో విక్రయించబడదు. ఇది కావాలంటే వేలంలోనే దక్కించుకోవాలి. 2022 సంవత్సరంలో ఒక యుబారి పండు 20 లక్షల రూపాయలకు వేలం వేయబడింది. కాగా 2021లో ఈ పండు రూ.18 లక్షలకు విక్రయించబడింది. అంటే భారతదేశంలో ఈ పండు ధరతో 30 తులాల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
యుబారి కింగ్ ఒక యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియంతో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం కూడా ఇందులో ఉన్నాయి. మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. కానీ ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే దీనిని తింటారు.
Read Also:Yash 19: ‘ఛత్రపతి శివాజీ’గా రాఖీ భాయ్…
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!