YS Bharathi Reddy: పులివెందులలో వైసీపీ మెజారిటీని ఎవరూ అడ్డుకోలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Bharathi Reddy: పులివెందులలో సీఎం జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వైఎస్ భారతి వివరిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలన్నా.. పథకాలు అమలు జరగాలన్నా వైసీపీతోనే సాధ్యమని చెబుతున్నారు. పులివెందులలో వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని.. వైసీపీ మెజార్టీని ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు వైఎస్ భారతి. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందని వస్తోందని చెబుతున్నారు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని వైఎస్ భారత్ చెప్పారు. ప్రజల ఆదరణ చూస్తుంటే ఈ సారి భారీ మెజారిటీ రావడం ఖాయమైందన్నారు వైఎస్ భారతి.
Read Also: CM YS Jagan: పేదలకు మేలు చేశానని అనిపిస్తేనే ఓటు వేయండి..
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
వైఎస్సార్ బ్రతికున్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని.. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. పులివెందుల ప్రజలు పడుతున్న బ్రహ్మరథాన్ని బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు. జగన్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారని.. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మరిచిపోవడం ఆయన నైజమన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు, అవినాష్ రెడ్డికి ఒక ఓటు వేయాలని వైఎస్ భారతి అభ్యర్థించారు. మహిళలతో మమేకమవుతూ వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ భారతికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!