Pakistan: పాక్లో ఆత్మాహుతి దాడి.. పోలీసు అధికారి మృతి, ఐదుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పారామిలటరీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో శనివారం నైరుతి పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. నైరుతి నగరమైన టర్బాట్లో పేలుడు సంభవించిన తరువాత ఒక మహిళా బాంబర్ అవశేషాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అడ్మినిస్ట్రేటివ్ అధికారి బషీర్ అహ్మద్ తెలిపారు.
Also Read: Omicron: ఒమిక్రాన్ ఎంఆర్ఎన్ఏ బూస్టర్ వ్యాక్సిన్ ప్రారంభం
Also Read
బాంబర్ పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్స్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్నాడని, అయితే పేలుడు ప్రధాన భాగం పోలీసు వాహనాన్ని తాకిందని అహ్మద్ చెప్పారు. ఫ్రాంటియర్ కార్ప్స్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నదని, గాయపడిన వారిలో మహిళా పోలీసు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ దాడికి తక్షణమే ఎవరూ బాధ్యత వహించలేదు, అయితే గతంలో ఇలాంటి దాడులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!