Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Woman Returning After Exam Shot At Killed By Masked Men In Ups Jalaun

Crime News: పరీక్ష ముగించుకుని వస్తున్న మహిళపై ముసుగులు ధరించి..

Published Date :April 19, 2023 , 4:30 pm
By Mahesh Jakki
Crime News: పరీక్ష ముగించుకుని వస్తున్న మహిళపై ముసుగులు ధరించి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. యూపీలోని జలౌన్‌లో సోమవారం ఇద్దరు ముసుగులు ధరించిన దుండగులు పట్టపగలు ఓ మహిళను హత్య చేశారు. మహిళ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా, రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమెపై కాల్పులు జరిపారు. మృతురాలిని ఐత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధా గ్రామానికి చెందిన 22 ఏళ్ల రోష్ని అహిర్వార్‌గా గుర్తించారు.

Read Also: Fake IAS Officer: ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!

ఆమె బీఏ పరీక్షకు హాజరయ్యేందుకు సోమవారం రామ్ లఖన్ పటేల్ కాలేజీకి వెళ్లింది. పరీక్ష ముగించుకుని రోష్ణి తన ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పిస్టల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వారిలో ఓ వ్యక్తి ఆమె తలపై కాల్చాడు. కొందరు స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. నిందితులు పిస్టల్‌ను అక్కడికక్కడే వదిలేశారు.నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎరాజ్ రాజా తెలిపారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • exam
  • Gun Fire on woman
  • masked assailants
  • masked men

తాజావార్తలు

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

  • 627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions