MS Dhoni : ఇదే చివరి మ్యాచ్.. ఐపీఎల్కి వీడ్కోలు పలకనున్న ధోనీ..?
- చెన్నైకి ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్
- ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్
- ఐపీఎల్ లో 277 మ్యాచ్ లు ఆడిన ధోనీ
- 5439 రన్స్.. 24 హాఫ్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
READ MORE: Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 277 మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్ల్లో 5439 పరుగులు చేసి, అభిమానులను అలరించాడు. ఈ ప్రయాణంలో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 పరుగులు కాగా, భారీ షాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. చెన్నైకి ధోనీ 5 సార్లు ట్రోఫీ అందించారు. చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సాధించింది. 2024 లో రుతురాజ్ గైక్వాడ్ కి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.. ఈ సీజన్ లో కూడా కెప్టెన్ గా రుతురాజ్ కొనసాగుతున్నాడు.. గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ గా ధోనీ వ్యవహరించాడు..
READ MORE: Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..
ఇన్నేళ్లుగా చెన్నై జెర్సీని ధరించి ఎన్నో విజయాలకు నేతృత్వం వహించిన ధోనీకి ఇది నిజంగానే చివరి మ్యాచ్ అయితే, అది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది. అయితే ధోనీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోని ఒక వేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అభిమానులకు ఇది ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.
READ MORE: Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..