MS Dhoni : ఇదే చివరి మ్యాచ్.. ఐపీఎల్కి వీడ్కోలు పలకనున్న ధోనీ..?
- చెన్నైకి ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్
- ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్
- ఐపీఎల్ లో 277 మ్యాచ్ లు ఆడిన ధోనీ
- 5439 రన్స్.. 24 హాఫ్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
READ MORE: Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 277 మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్ల్లో 5439 పరుగులు చేసి, అభిమానులను అలరించాడు. ఈ ప్రయాణంలో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 పరుగులు కాగా, భారీ షాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. చెన్నైకి ధోనీ 5 సార్లు ట్రోఫీ అందించారు. చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సాధించింది. 2024 లో రుతురాజ్ గైక్వాడ్ కి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.. ఈ సీజన్ లో కూడా కెప్టెన్ గా రుతురాజ్ కొనసాగుతున్నాడు.. గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ గా ధోనీ వ్యవహరించాడు..
READ MORE: Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..
ఇన్నేళ్లుగా చెన్నై జెర్సీని ధరించి ఎన్నో విజయాలకు నేతృత్వం వహించిన ధోనీకి ఇది నిజంగానే చివరి మ్యాచ్ అయితే, అది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది. అయితే ధోనీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోని ఒక వేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అభిమానులకు ఇది ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.
READ MORE: Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!