MS Dhoni : ఇదే చివరి మ్యాచ్.. ఐపీఎల్కి వీడ్కోలు పలకనున్న ధోనీ..?
- చెన్నైకి ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్
- ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్
- ఐపీఎల్ లో 277 మ్యాచ్ లు ఆడిన ధోనీ
- 5439 రన్స్.. 24 హాఫ్ సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
READ MORE: Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం.. విద్యార్థి సంఘాల ఆగ్రహం
Also Read
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 277 మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్ల్లో 5439 పరుగులు చేసి, అభిమానులను అలరించాడు. ఈ ప్రయాణంలో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84 పరుగులు కాగా, భారీ షాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. చెన్నైకి ధోనీ 5 సార్లు ట్రోఫీ అందించారు. చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సాధించింది. 2024 లో రుతురాజ్ గైక్వాడ్ కి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.. ఈ సీజన్ లో కూడా కెప్టెన్ గా రుతురాజ్ కొనసాగుతున్నాడు.. గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ గా ధోనీ వ్యవహరించాడు..
READ MORE: Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..
ఇన్నేళ్లుగా చెన్నై జెర్సీని ధరించి ఎన్నో విజయాలకు నేతృత్వం వహించిన ధోనీకి ఇది నిజంగానే చివరి మ్యాచ్ అయితే, అది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది. అయితే ధోనీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోని ఒక వేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అభిమానులకు ఇది ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.
READ MORE: Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!