Wife Kidnapped: ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్య కిడ్నాప్.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ సంఘటన మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
School Timings Change: బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్..
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
ఈ సంఘటన శనివారం ఉదయం జరగాగా పోలీసుల జోక్యంతో సాయంత్రానికి సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన సమాచారం వరకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావు తో హైదరాబాదు నగరానికి చెందిన ఎల్ జి పురానికి 19 ఏళ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్ నగర్ లో నివసిస్తున్న వీరికి ఓ కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ఇక లక్ష్మణరావు భార్య ఎలిజిబెత్ రాణి స్థానిక ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది. ఇకపోతే భర్త లక్ష్మణరావు ఏడు సంవత్సరాల క్రితం ఓయూ ప్రాంతంలోని వెంకటేష్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని చెప్పి నాలుగు లక్షలు తీసుకున్నాడు.
Pakistan : పాకిస్తాన్లో ముస్లిమేతరులపై క్రైస్తవులపై గుంపు దాడులు.. ఇళ్లు, ఫ్యాక్టరీలకు నిప్పు
ఇకపోతే తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్ తన డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. అయితే లక్ష్మణ్ రావు చేస్తున్న తందా తెలుసుకున్న ఓ ఉన్నత ఉద్యోగి అతనిని ఉద్యోగం నుంచి తొలగించగా., ఈ క్రమంలో ఇద్దరు మహిళలు కలిసి శనివారం ఉదయం ఎలిజబెత రాణిని ఆటోలో ఎక్కించుకొని బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ విషయాన్ని తన కొడుకు కు ఫోన్ చేసి చెప్పింది. అంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇక వెంకటేశ్ నివసిస్తున్న ప్రాంతాన్ని పోలీసులు కనిపెట్టి అక్కడ నుంచి బాధితురాలని విడిపించారు. అలాగే నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. నేను వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇక సమస్య పరిష్కారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..