Wife Kidnapped: ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్య కిడ్నాప్.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ సంఘటన మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
School Timings Change: బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్..
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
ఈ సంఘటన శనివారం ఉదయం జరగాగా పోలీసుల జోక్యంతో సాయంత్రానికి సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన సమాచారం వరకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావు తో హైదరాబాదు నగరానికి చెందిన ఎల్ జి పురానికి 19 ఏళ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్ నగర్ లో నివసిస్తున్న వీరికి ఓ కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ఇక లక్ష్మణరావు భార్య ఎలిజిబెత్ రాణి స్థానిక ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది. ఇకపోతే భర్త లక్ష్మణరావు ఏడు సంవత్సరాల క్రితం ఓయూ ప్రాంతంలోని వెంకటేష్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని చెప్పి నాలుగు లక్షలు తీసుకున్నాడు.
Pakistan : పాకిస్తాన్లో ముస్లిమేతరులపై క్రైస్తవులపై గుంపు దాడులు.. ఇళ్లు, ఫ్యాక్టరీలకు నిప్పు
ఇకపోతే తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్ తన డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. అయితే లక్ష్మణ్ రావు చేస్తున్న తందా తెలుసుకున్న ఓ ఉన్నత ఉద్యోగి అతనిని ఉద్యోగం నుంచి తొలగించగా., ఈ క్రమంలో ఇద్దరు మహిళలు కలిసి శనివారం ఉదయం ఎలిజబెత రాణిని ఆటోలో ఎక్కించుకొని బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ విషయాన్ని తన కొడుకు కు ఫోన్ చేసి చెప్పింది. అంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇక వెంకటేశ్ నివసిస్తున్న ప్రాంతాన్ని పోలీసులు కనిపెట్టి అక్కడ నుంచి బాధితురాలని విడిపించారు. అలాగే నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. నేను వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇక సమస్య పరిష్కారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!