Illegal Affair: నటనకే నటవారసురాలు.. భర్తను హత్యచేసి పోలీసులకు చుక్కలు చూపించిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair: భర్తను దారుణంగా చంపేసింది ఓభార్య. భర్త వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. భర్త పరాయి మహిళలతో ఉండటమే కాకుడా..వారితో ఉన్న వీడియోలు తీసి భార్యకు చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. ఈ వేధింపులు భరించలేక భార్య ఆవేశంతో భర్తను హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బంధువుతో కలిసి భర్త వేణు కుమార్ ను చంపించి భార్య సుస్మిత ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండ్రోజులకు ఒకసారి ఖాకీల ఎదుట కన్నీటిపర్వంతమై నా భర్తను నావద్దకు చేర్చండి అంటూ వేడుకునేది. కాల్ డేటా ఆధారంగా కూపీ లాగిన పోలీసులు మృతుడికి వివాహేతర సంబంధల కారణంతో భర్తను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సెల్ల్ ఫోన్ సిగ్నల్ కాల్ డేటా ఆధారంగా 71 రోజుల తర్వాత హత్య కేసును పోలీసు ఛేదించారు. హత్య చేసి నటించిన భార్య సుస్మిత తీరుతో మొదట కన్ఫ్యూజ్ అయిన పోలీసులు.. వారం క్రితం కేసును సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు విచారణలో నా భర్త వేణు కుమార్ ఆచూకీ చెప్పాలని నటించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు హంతుకురాలు భార్య నే అని నిర్ధారణకు వచ్చారు. భర్త వేణు కుమార్ ను హతమార్చేందుకు మరో ముగ్గురితో కలిసి భార్య సుస్మిత ప్లాన్ వేసిందని గుర్తించారు పోలీసులు.
Read also: Manchu Manoj: నవ్విస్తున్న ‘వాట్సాప్’ చాట్ స్క్రీన్ షాట్స్
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సుస్మిత భర్త వేణుకుమార్ను హత్య చేసేందుకు సుపారీ మాట్లాడింది. రూ. 4 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ. 2 లక్షలు. అందుకని ఒక ప్లాన్ వేసారు. దీని ప్రకారం గత సెప్టెంబర్ 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపింది. ఆ పాలను వేణు కుమార్ తాగించాడు. అది తాగగానే గాఢనిద్రలోకి జారుకున్నాడు. వెంటనే గడ్డం రత్నాకర్ కి ఫోన్ చేశాడు. వేణుకుమార్ని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. అతనితో వెళ్లిపోయాడు. కటిక మధ్యలో నవీన్ని కలుస్తుంది. మంథన్కు వెళ్లిన తర్వాత వేణుకుమార్ను బట్టలు విప్పి మానేరు నదిలో పడేశారు. నిద్ర మత్తులో మునిగిపోయి మృతి చెందాడు. అనంతరం అక్టోబర్ 3న వేణుకుమార్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుస్మితాదేవి తన భర్త కనిపించడం లేదని అక్టోబర్ 7న కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి విచారణ ప్రారంభించడంతో.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. భార్య నటనతో పోలీసులకు అనుమానం వచ్చి భర్తను హతమార్చింది భార్యే అని నిర్దారించి ఆమెను తనుకు సహకరించిన వారిని అదుపులో తీసుకున్నారు.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి