Malladi Vishnu : మాస్టర్ ప్లాన్ మార్పు.. మీపై విచారణ తప్పదు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. చట్టప్రకారం లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయాలని ప్రభుత్వాని సీఐడీ పోలీసులు కోరారు. తమకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకున్నట్లు అందులో వెల్లడించారు. ఏ1 చంద్రబాబు, ఏ2 నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్ మార్పు జరిగినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
Also Read : Samyuktha Menon: పాడు పని చేసిన వ్యక్తి.. చెంప పగలగొట్టిన సంయుక్త
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
లింగమనేని, హెరిటేజ్ ఆస్తులు పోకుండా మాస్టర్ ప్లాన్ ను మార్చినట్లు సీఐడీ తెలిపింది. భూమి విలువ పెరిగి వారికి లబ్దికలిగేలా ఈ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు ఆరోపించారు. ఈ భూములకు పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్ పోయే విధంగా ప్లాన్ రెడీ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూ కుంభకోణంపై విచారణ చేపట్టాం అని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా అడ్డుకున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఎందుకు!? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
Also Read : Padi Udaynandan Reddy : మనం అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గం
సుప్రీంకోర్టు ఈ మధ్యనే విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. చంద్రబాబు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనాన్ని లూటీ చేస్తే విచారణ సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అంటూ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? అంటూ ఆయన మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది.. ఇంకా కొంత మంది పేర్లు బయటకు వస్తాయని మల్లాది విష్ణు అన్నారు.
Also Read : Mobile Phone tracking system: ఫోన్ పోయిందా..? భయపడాల్సిన అవసరం లేదు.. మే 17న కొత్త ట్రాకింగ్ సిస్టమ్ అమలు..
అమరావతి ప్రకటనకు ముందే భూములను కోనుగోలు చేసి వాటిని బినామి పేర్లతో ఉన్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కుంభకోణాన్ని బయటపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా రాకముందే అక్రమంగా భూమిని కొనుగోలు చేసినట్లు నిజం కావడంతో వాటిపై సీఐడీ దర్యాప్తు చేస్తుందని మల్లాది విష్ణు అన్నారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో