Delhi Election Result: లెక్కింపు సమయంలో ప్రతి ఈవీఎం నుండి ఓట్లు ఎందుకు తీసివేస్తారు.. ఆ రూల్స్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election Result: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరిగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 24 గంటల్లోపే ఢిల్లీలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో స్పష్టమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందా లేదా చాలా కాలం తర్వాత బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే, కాంగ్రెస్ ఎక్కడా రేసులో ఉన్నట్లు అనిపించడం లేదు.
ఓట్ల లెక్కింపు రేపు అంటే ఫిబ్రవరి 8న జరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఏ పార్టీ ఏ సీటును గెలుచుకుందో ప్రకటిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు ఓట్ల లెక్కింపు చాలా త్వరగా పూర్తవుతుంది. తరువాత ముందుగా దాని నుండి కొన్ని ఓట్లను తీసివేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Read Also:REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
లెక్కింపు సమయంలో ఈవీఎంల నుండి ఓట్లను ఎందుకు తీసివేస్తారు?
భారతదేశంలో ఓటు వేయడానికి ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. అలాగే లెక్కింపు కూడాను. కానీ ఈవీఎంలను ఉపయోగించి ఓట్ల లెక్కింపు జరిగినప్పుుడు వాటిలో కొన్ని ఓట్లు తగ్గుతాయి. అలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తున్నారా.. ఇది ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలో జరుగుతుంది.
వాస్తవానికి ఈవీఎంల తో ఓటింగ్ ప్రారంభం అయినప్పుడు దానికి ముందు ఈవీఎం యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకుంటారు. ఈ కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మొదట తమ ఓటును వేసి, ఆ తర్వాత చెక్ చేస్తారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ప్రతి ఒక్కరి ముందు ఉన్న బటన్ను నొక్కితే సరిపోతుంది. లెక్కింపు జరిగినప్పుడు ఈ ఓట్లను రీసెట్ చేయలేము. అప్పుడు ఆ కాలంలో ఇవి తగ్గుతాయి.
భారత ఎన్నికల సంఘం ద్వారా అన్ని పోలింగ్ బూత్లకు ఫారం 17C జారీ చేస్తారు. ఓటింగ్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఫారంలో నమోదు చేయాలి. ఈవీఎం యంత్రాన్ని టెస్ట్ చేసే సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయి.. ఏ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వేశారో కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ సమాచారమంతా ఫారమ్లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఓటింగ్ సమయంలో ప్రతి ఈవీఎం నుంచి ఒకే సంఖ్యలో ఓట్లను తొలగిస్తారు.
Read Also:CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
తాజావార్తలు
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి