Delhi Election Result: లెక్కింపు సమయంలో ప్రతి ఈవీఎం నుండి ఓట్లు ఎందుకు తీసివేస్తారు.. ఆ రూల్స్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election Result: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరిగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 24 గంటల్లోపే ఢిల్లీలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో స్పష్టమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందా లేదా చాలా కాలం తర్వాత బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే, కాంగ్రెస్ ఎక్కడా రేసులో ఉన్నట్లు అనిపించడం లేదు.
ఓట్ల లెక్కింపు రేపు అంటే ఫిబ్రవరి 8న జరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఏ పార్టీ ఏ సీటును గెలుచుకుందో ప్రకటిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు ఓట్ల లెక్కింపు చాలా త్వరగా పూర్తవుతుంది. తరువాత ముందుగా దాని నుండి కొన్ని ఓట్లను తీసివేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Read Also:REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
లెక్కింపు సమయంలో ఈవీఎంల నుండి ఓట్లను ఎందుకు తీసివేస్తారు?
భారతదేశంలో ఓటు వేయడానికి ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. అలాగే లెక్కింపు కూడాను. కానీ ఈవీఎంలను ఉపయోగించి ఓట్ల లెక్కింపు జరిగినప్పుుడు వాటిలో కొన్ని ఓట్లు తగ్గుతాయి. అలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తున్నారా.. ఇది ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలో జరుగుతుంది.
వాస్తవానికి ఈవీఎంల తో ఓటింగ్ ప్రారంభం అయినప్పుడు దానికి ముందు ఈవీఎం యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకుంటారు. ఈ కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మొదట తమ ఓటును వేసి, ఆ తర్వాత చెక్ చేస్తారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ప్రతి ఒక్కరి ముందు ఉన్న బటన్ను నొక్కితే సరిపోతుంది. లెక్కింపు జరిగినప్పుడు ఈ ఓట్లను రీసెట్ చేయలేము. అప్పుడు ఆ కాలంలో ఇవి తగ్గుతాయి.
భారత ఎన్నికల సంఘం ద్వారా అన్ని పోలింగ్ బూత్లకు ఫారం 17C జారీ చేస్తారు. ఓటింగ్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఫారంలో నమోదు చేయాలి. ఈవీఎం యంత్రాన్ని టెస్ట్ చేసే సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయి.. ఏ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వేశారో కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ సమాచారమంతా ఫారమ్లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఓటింగ్ సమయంలో ప్రతి ఈవీఎం నుంచి ఒకే సంఖ్యలో ఓట్లను తొలగిస్తారు.
Read Also:CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!