Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చ.. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను సమీక్షించనున్న కేబినెట్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై ఆమోద ముద్ర వేయనున్న మంత్రి వర్గం.. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కేబినెట్లో ప్రస్తావన.
*తిరుమల: నేడు ఆన్లైన్లో డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల.. ఇవాళ, రేపు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లకు రిజిస్ట్రేషన్.
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
*తిరుమల: ఇవాళ శ్రీవారికి పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం.
*అమరావతి: ఇవాళ పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ రిజర్వేషన్పై చర్చలు.. డాక్టర్ల సంఘం ప్రతినిధులతో భేటీ కానున్న మంత్రి సత్యకుమార్.
*హైదరాబాద్: నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనున్న ప్రభుత్వం.. పాలసీ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు.
*హైదరాబాద్: నేడు రెండోరోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం.. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లో భారీగా గణేష్ విగ్రహాలు.. హుస్సేన్సాగర్ దగ్గరకు వేలాదిగా తరలివస్తున్న వినాయక విగ్రహాలు.. గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం.
*అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా కొనసాగుతున్న వాయుగుండం.. ఏపీకి రెండు రోజుల పాటు వర్ష సూచన.. ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వానలు.. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్.
*అమరావతి: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. మధ్యాహ్నం జరగనున్న ఎన్డీయే పక్ష సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి.. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పని తీరుపై చర్చించనున్న ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం..భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్న ఏపీ ఎన్డీయే అగ్ర నాయకత్వం.
*నేడు ఏలూరుకు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఏలూరు రేంజ్ పరిధిలోని ఎస్పీలతో సమీక్ష నిర్వహించనున్న డీజీపీ.
*తిరుమలలో కొనసాతున్న భక్తుల రద్దీ.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,072 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,384 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు
*జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 90 నియోజకవర్గాలకు గానూ తొలివిడతలో 24 స్థానాలకు పోలింగ్.. 7 జిల్లాల్లో తొలి విడత బరిలో 219 మంది అభ్యర్థులు.. కశ్మీర్లో 16, జమ్మూలో 8 స్థానాల్లో పోలింగ్.. జమ్మూకాశ్మీర్లో 23.27 లక్షల మంది ఓటర్లు.. జమ్మూకాశ్మీర్లో భారీ భద్రత ఏర్పాటు.. అక్టోబర్ 8న జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు.
*ఢిల్లీ: ఇవాళ ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,640.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,880.. హైదరాబాద్లో కిలో వెండి రూ.96,900.
తాజావార్తలు
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
-
BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..