Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ 20 వరల్డ్ కప్: నేడు భారత్తో తలపడనున్న కెనడా.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో యూపీ సీఎం యోగి భేటీ.. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ను కలవనున్న యోగి
Also Read
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
* హైదరాబాద్: నేడు సెక్రటేరియట్ లో పోడు భూములపై మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సీఎఫ్ లు, డీఎఫ్ఓ లు తదితరులతో సమావేశం
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా బడి ఈడు పిల్లల్ని తిరిగి పాఠశాలలకు తీసుకు రావటమే లక్ష్యంగా బడికి పోతా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డీఈఓ సుభద్ర..
* ఒంగోలులో రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభా యాత్ర..
* మార్కాపురం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విస్తృత స్థాయి సమావేశం..
* బాపట్ల : చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమవేశపు హాలులో కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం..
* తిరుమల: 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* అనకాపల్లి జిల్లా: నేడు పాయకరావుపేటకు రానున్న హోం మంత్రి వంగలపూడి అనిత… అనితను స్వాగతించేందుకు భారీ ర్యాలీ చేయనున్న టీడీపీ శ్రేణులు
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణానికి రానున్న రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సొంత నియోజకవర్గానికి వస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. కడప-అన్నమయ్య జిల్లాల సరిహద్దులోని గువ్వలచెరువు నుండి రాయచోటి పట్టణానికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు…
* నెల్లూరులోని జనసేన కార్యాలయంలో జనసైనికులతో సమావేశం కానున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* అనంతపురం : రాయదుర్గంలో టీడీపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ.
* అనంతపురం : గుత్తి లోని 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతులు కారణంగా గుంతకల్, గుత్తి, పెద్దవడుగూరు మండలాల్లో విద్యుత్ సరఫరా బంద్,
* అనంతపురం : రేపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు.ఏడు కేంద్రాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. హాజరు కానున్న 2,795 మంది అభ్యర్థులు.
* తిరుపతి: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపధ్యంలో వడమాలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన విద్యా సామగ్రి [విద్యా కానుక] పంపిణీ చేయానున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్..
* తిరుపతి: ఈనెల 17 తేది నుండి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం
* అనంతపురం : శెట్టూరు, కుందుర్పి మండలంలో పర్యటించనున్న కలెక్టర్ వినోద్ కుమార్
తాజావార్తలు
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!