What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు విశాఖకు సీఎం జగన్. శ్రీశారదా పీఠం సందర్శన, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్. దాదాపు రెండు గంటలు శారదా పీఠంలో ఉండనున్న సీఎం జగన్.
2. నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం.
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
3. నేడు హైదరాబాద్లో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం. లోకసభ ఎన్నికల నేపథ్యంలో భేటీ.
4. తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర. నారాయణపేట, మహబూబ్నగర్లో రోడ్ షోల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
5. విశాఖలో మిలాన్-2024 వేడుకలు. సాగరతీరంలో నావికాదళ విన్యాసాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్.
6. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. దాదాపు 70 అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి కొడంగల్లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి. భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు.
7. నేడు రెండో రోజు సమతాకుంభ్-2024. ముచ్చింతల్లో మార్చి 1 వరకు జరుగనున్న ఉత్సవాలు. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు.
8. నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం. ఉదయం గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు.
9. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,560 లుగా ఉండగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77 వేలుగా ఉంది.
10. నేటి నుంచి హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు. భారీ వాహనాలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు. రాత్రి 10 నుంచి ఉదయం 8 వరకు ప్రైవేట్ బస్సులకు అనుమతి. లోకల్ లారీలకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి. నేషనల్ పర్మిట్ ఉన్న భారీ వాహనాలకు సిటీలోకి అనుమతి లేదన్న పోలీసులు.
11. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరుతామని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.
11
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!