Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News What Will Happen To Rs 2000 Note After New Deadline Know What Rbi Said

Rs.2000Note: కొత్త గడువు తర్వాత రూ.2000 నోట్లు ఏమౌతాయి? ఆర్బీఐ ఏం చెప్పిందంటే ?

NTV Telugu Twitter
Published Date :October 1, 2023 , 7:34 am
By Rakesh Reddy
Rs.2000Note: కొత్త గడువు తర్వాత రూ.2000 నోట్లు ఏమౌతాయి? ఆర్బీఐ ఏం చెప్పిందంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rs.2000Note: 2000 రూపాయల నోటును ఇంకా మార్చుకో లేకపోయిన వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గొప్ప ఉపశమనం కలిగించింది. ఇప్పుడు దాని కొత్త గడువు అక్టోబర్ 7. అప్పటికి కూడా రూ.2000 నోటును ఎవరైనా మార్చుకునేందుకు వీలు కలుగకపోతే ఏమవుతుంది అనేది సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోటు పనికి రాకుండా పోతుందా ? లేక ఆర్‌బీఐ మళ్లీ గడువు పెంచుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ సమాధానమిచ్చింది. ఈ విషయాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి సమాచారం ఇచ్చింది. సాధారణ ప్రజలకు ఏ విషయాలు స్పష్టం చేసిందో తెలుసుకుందాం.

అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోటు ఏమవుతుంది?
అక్టోబరు 8 నుంచి బ్యాంకు శాఖల్లో రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మార్పిడికి సంబంధించిన నియమాలు గతంలో ఉన్నట్లే ఉంటాయి. 2000 రూపాయల నోట్లను 20 వేల రూపాయల వరకు అంటే 10 నోట్లను మాత్రమే ఒకేసారి మార్చుకోవచ్చు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ తమ బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే, వారు దానిని ఆర్‌బిఐ కార్యాలయాల్లో మాత్రమే జమ చేయాలి. డిపాజిట్లు చేయడానికి పరిమితి లేదు. దేశంలో నివసించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా అక్టోబర్ 7 తర్వాత అంటే అక్టోబర్ 8 నుండి తమ బ్యాంక్ ఖాతాలో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి పోస్టాఫీసు సహాయం తీసుకోవచ్చు, అది దేశంలోని 109 RBI కార్యాలయాలకు పంపబడుతుంది.

Read Also:Today Horoscope : ఈరోజు ఆ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..

ఎక్స్ఛేంజీలు, డిపాజిట్లు సంబంధిత RBI/ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి. వ్యక్తులు, సంస్థలు కూడా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. RBI నిబంధనల ప్రకారం కొన్ని ఛార్జీలు కూడా విధించబడవచ్చు. న్యాయస్థానాలు, చట్టపరమైన అమలు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియలు లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పాలుపంచుకున్న ఏదైనా ఇతర పబ్లిక్ అథారిటీ, అవసరమైనప్పుడు రూ. 2000 బ్యాంకు నోట్లను ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ జారీ చేసే కార్యాలయాల్లో ఏదైనా డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.

మే 19న ఆర్బీఐ నోటిఫికేషన్
రూ.2000 నోట్ల చలామణికి సంబంధించి ఆర్‌బీఐ మే 19, 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. మే 23 నుంచి రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. బ్యాంకులు లేదా 198 RBI ప్రాంతీయ కార్యాలయాలలో 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సాధారణ ప్రజలను కోరింది. అందుకు గడువును సెప్టెంబర్ 30గా ఉంచింది. సెప్టెంబరు 30 తర్వాత రూ. 2000 బ్యాంకు నోట్లు ఏమౌతాయనేది ప్రాథమిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా చెప్పలేదు. 2000 లీగల్ టెండర్ స్టేటస్‌ను ఆర్‌బీఐ ఉపసంహరించుకోలేదు. 2000 బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే ఉంటాయని ఆర్బీఐ పత్రికా ప్రకటనలో తెలిపింది.

Read Also:Today Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

14 వేల కోట్ల నోట్ల కోసం ఎదురుచూపులు
నెలవారీ పత్రికా ప్రకటనల ద్వారా ఉపసంహరణ ప్రక్రియ స్థితి గురించి ఆర్బీఐ ప్రజలకు తెలియజేస్తోంది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. అందులో రూ. 3.42 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. సెప్టెంబర్ 29న వ్యాపారం ముగిసే వరకు కేవలం రూ. 14 వేల కోట్లు మాత్రమే సామాన్య ప్రజలు లేదా సంస్థల వద్ద ఉన్నాయి. ఈ విధంగా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 96 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • exchange Rs.2000 notes
  • Latest news on Rs 2000
  • Reserve Bank of India
  • Rs 2000
  • Rs 2000 banknotes

తాజావార్తలు

  • Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్‌ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..

  • AM Ratnam : కళ్లు తిరిగి పడిపోయిన ’వీరమల్లు’ నిర్మాత.. రిలీజ్ టెన్షనా..

  • Kamareddy: అమెరికాలో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి

  • Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం..

  • IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions