Maharashtra Next CM: సీఎం పదవికి ఫడ్నవీస్-షిండే కాకుండా ఏదైనా సర్ ప్రైజ్ ఉందా?
- అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం
- మహాయుతి కూటమి 235 సీట్లు
- ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 49 మాత్రమే
- సీఎం ఎవరన్న అంశంపై కొనసాగుతోన్న ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. మహాయుతి కూటమి 235 మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 49 మాత్రమే సాధించింది. తాజాగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 288 సీట్లకు గాను 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మళ్లీ తానే సీఎం అవుతానని ఎక్నాథ్ షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: NTR 75 : ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం..ఫేస్ బుక్ లో బాలయ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ ఉందా?
మోడీ-షాలు తరచూ సర్ ప్రైజ్ ప్లాన్లు వేస్తూ ఉంటారు. గత ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఇదే జరిగింది. ఎన్నికలకు ముందే హర్యానాలో జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఏకంగా.. ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామీని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని చేశారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. అయితే.. తొలుత మహాయుతిలో సీట్ల ప్రాతిపదికన ముఖ్యమంత్రి అవుతారనే టాక్ వినిపించింది. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇంతకు ముందు కూడా ఇలాంటి సూచనలే ఇచ్చారు.
READ MORE: Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..
బీజేపీ ఏకనాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికల పోరాటం జరుగుతోందని గట్టిగా పునరుద్ఘాటించింది. ఇటీవల ఎన్నికల సభలో సీఎం అభ్యర్థిపై అమిత్ షా చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అని, అయితే ఎన్నికల తర్వాత అందరం కూర్చుని తదుపరి సీఎం ఎవరు కావాలన్న అంశంపై చర్చిస్తామని అమిత్ షా అన్నారు. అయితే.. కేంద్రంలో ఏకనాథ్ షిండేకు స్థానం కల్పించాలనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఒకవేళ ఏక్నాథ్ షిండే అంగీకరించని పక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ స్థానంలో మరో పేరును బీజేపీ పరిశీలించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!