Ambati Rambabu: పల్నాడు జిల్లా పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆ స్థాయిలో గ్రామంలో దాడులు జరిగాయన్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకొని తొండపి గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. సీట్ విచారంలో పోలీసులే దోషులుగా తేలుతారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పాత్ర పై దర్యాప్తు చేయాలన్నారు.
READ MORE: Dhanaraj: బాహుబలి వల్ల సర్వం కోల్పోయా.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
టీడీపీ నాయకుల నుంచి డబ్బులు తీసుకున్న పోలీసులు పలనాడు జిల్లాలో సరిగా పనిచేయలేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని సిట్, అధికారులకు వివరించినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు పలు ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని గుర్తుచేశారు. బీజేపీ, జనసేన, టీడీపీల కూటమి కొంతమంది ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదులు చేశారన్నారు.ఎక్కడైతే కూటమి సభ్యులు ఫిర్యాదులు చేసి అధికారులను తప్పించారో, అక్కడే హింస చెలరేగిందన్నారు. గత రెండు ఎన్నికలలో జరగని హింస ఇప్పుడు జరిగిందని తెలిపారు. కొత్తగా ఎస్పీని పంపిస్తే సరిగ్గా పనిచేయలేకపోయారని చెప్పారు. మార్పులు చేర్పుల వల్లే ఈ కుట్ర జరిగిందా, లేక చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ కలిసి కుట్ర చేశారా? అని ప్రశ్నించారు. కూటమి నాయకులు, నకిలీ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకొని గెలవాలని చూశారన్నారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేశారని చెప్పారు. నా అల్లుడు కారు పగలగొట్టారని చెప్పారు. కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదని.. ఫిర్యాదు చేస్తే ఘటన స్థలానికి రాలేదని పోలీసులపై మండిపడ్డారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!