Virat Kohli: ‘నీ మనసుకు మార్గం తెలుసు’.. కోహ్లీ పోస్ట్తో ఫ్యాన్స్లో గందరగోళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఆధ్యాత్మక పర్యటనతో బిజీగా ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి లభించగా. భార్య అనుష్క, కూతురు వామికాతో రిషికేశ్లోని ఆశ్రమంలో గడిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ఇంకో వారం రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త మోటివేషన్లా ఉండటంతో కోహ్లీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడని ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. కెరీర్కు సంబంధించి ఏదైన కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని ఆందోళన చెందుతున్నారు.
Also Read: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
“నువ్వు వెళ్లే మార్గం నీ మనసుకు తెలుసు. అదే దిశలో పరుగెత్తు” అని విరాట్ కోహ్లీ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీని అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు తెరతీసింది. కొందరేమో విశ్రాంతి సమయంలో విరాట్ కార్యక్రమాల గురించి చెబుతున్నాడని అంటుండగా.. మరికొందరేమో క్రికెట్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటాడనే కామెంట్లూ చేశారు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్తో టెస్టు సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది.
Instagram story of Virat Kohli pic.twitter.com/gC7DvuFfvg
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 1, 2023
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!