Virat Kohli: ‘నీ మనసుకు మార్గం తెలుసు’.. కోహ్లీ పోస్ట్తో ఫ్యాన్స్లో గందరగోళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఆధ్యాత్మక పర్యటనతో బిజీగా ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి లభించగా. భార్య అనుష్క, కూతురు వామికాతో రిషికేశ్లోని ఆశ్రమంలో గడిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ఇంకో వారం రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త మోటివేషన్లా ఉండటంతో కోహ్లీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడని ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. కెరీర్కు సంబంధించి ఏదైన కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని ఆందోళన చెందుతున్నారు.
Also Read: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
“నువ్వు వెళ్లే మార్గం నీ మనసుకు తెలుసు. అదే దిశలో పరుగెత్తు” అని విరాట్ కోహ్లీ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీని అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు తెరతీసింది. కొందరేమో విశ్రాంతి సమయంలో విరాట్ కార్యక్రమాల గురించి చెబుతున్నాడని అంటుండగా.. మరికొందరేమో క్రికెట్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటాడనే కామెంట్లూ చేశారు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్తో టెస్టు సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది.
Instagram story of Virat Kohli pic.twitter.com/gC7DvuFfvg
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 1, 2023
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!