Bapatla: మార్టురులో గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు.. అడ్డుకున్న ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.
IND vs ENG: విశాఖలో క్రికెట్ సందడి.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా..!
Also Read
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
టీడీపీ సానుభూతిపరులకు చెందిన గ్రానైట్ ప్యాక్టరీలపై బలవంతంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు. పోలీసులను, విజిలెన్స్ అధికారులను అడ్డుపెట్టుకుని ప్యాక్టరీల యజమానులతో తప్పులు చేయించి.. తిరిగి ఫ్యాక్టరీల పైనే తనిఖీలు చేసి ఫెనాల్టీలు విధించడమేంటంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించిన మైనింగ్ అధికారుల వెంట వచ్చిన వాహనాల్లో కారం పొట్లాలను గుర్తించారు. అవి వాహనాల్లో ఎందుకు తీసుకొచ్చారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలలో అధికారుల వెంట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు.
MPs Suspension: బడ్జెట్కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ.. ఒక ఏడీ స్థాయి అధికారి నలుగురు రౌడీలను పట్టుకుని నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చారన్నారు. వీళ్లు వ్యాపారస్తులను బెదిరించడం, భయపెట్టడం వారి దగ్గరి నుంచి లంచాలు తీసుకోవడం వీరి పని అన్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన రాజ్యమేలుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా.. దాడులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!