Uttam Kumar Reddy : భూములు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు స్పందించడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో కబ్జాకు గురైన మున్సిపాలిటీ స్థలాలను నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, భూములు ఏదేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సంవత్సర కాలంగా హుజూర్నగర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం లేదని, జిల్లా కలెక్టర్ తన విశేష అధికారాలను ఉపయోగించి పనుల మంజూరు ఇస్తున్నారు అందులోనూ అవినీతి జరుగుతుందన్నారు.
Also Read
హుజూర్నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం పై రేపు ధర్నా ఏర్పాటు చేశా నేను కూడా పాల్గొంటానని ఆయన వెల్లడించారు. హుజూర్ నగర్ లో భూములు అన్యాక్రాంతం అవుతుంటే మున్సిపల్ కమిషనర్, పోలీసులు, ఆర్డిఓ, సబ్ రిజిస్టర్ ఎవరు వీటిపై స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!