Rammohan Naidu: నాగావళి – వంశధారను అనుసందానం చేస్తాం..
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
- శ్రీకాకుళం జిల్లాలో ఐదేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదని విమర్శలు
Rammohan Naidu: గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ఐదేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదన్నారు. 2019లో ఏ స్టేజ్లో ప్రాజెక్టులు ఉన్నాయో నేడు అదే పరిస్దితి ఉందన్నారు. వంశధార ఫేజ్ 2 పూర్తి చేస్తామన్నారు. నాగావళి – వంశధార అనుసంధానం చేస్తామన్నారు.
Read Also: Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా
ఆప్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వలసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మూలపేట పోర్టు సమీపంలో పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఇండస్ర్టియల్ అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నామని తెలిపారు. బీచ్ శ్యాండ్ ద్వారా టైటానియం ఇండస్ర్టీ డెవలప్ చేస్తామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే మూలపేటను కొనసాగిస్తున్నామని చెప్పారు. మూలపేట సమీపంలో ఎయిర్పోర్టు సిద్ధం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!