Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Government Trying To Expedite Completion Of Aiims Madurai Says Union Minister Of State Jitendra Singh

Union Minister: 2026లో మధురై ఎయిమ్స్‌ పూర్తి.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Published Date :May 30, 2023 , 2:29 pm
By Mahesh Jakki
Union Minister: 2026లో మధురై ఎయిమ్స్‌ పూర్తి.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Union Minister Jitendra Singh: కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని రాష్ర్టాలకు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ను మంజూరు చేశాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ నిర్మాణాలను పూర్తి చేయలేదు. కొన్ని రాష్ర్టాల్లో చివరి దశల్లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మధురైలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం 2026లోగా పూర్తవుతుందని కేంద్ర సైన్స్‌, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంయుక్తంగా ప్రకటించారు. బీజేపీ బలోపేతంపై చర్చించేందుకు సోమవారం ఉదయం చెన్నైకి విచ్చేసిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.. స్థానిక అడయార్‌లోని ఓ హోటల్లో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లపాటు ప్రజలకు సుపరిపాలన అందించిందని పేర్కొన్నారు.

Read Also: Hyderabad Police: మందు తాగితే అంతే సంగతులు.. ఇక చర్లపల్లి జైలుకే!

Also Read

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

అన్ని రంగాల్లోనూ దేశం ముందంజలో ఉందని, నగరాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచిందన్నారు. 15 నగరాల్లో మెట్రో రైల్వే సేవలు ప్రారంభించిందని తెలిపారు. కొత్తగా దేశ వ్యాప్తంగా 700 వైద్య కళాశాలలు ప్రారంభించిందని, రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. 2026లోగా మదురైలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుండి నగరస్థాయి వరకు బహిరంగ సభలు నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అధివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్ళి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIIMS
  • AIIMS Madurai
  • bjp
  • TamilNadu
  • Union Minister Jitendra Singh

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions